Nandyala: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని ఇందిరేశ్వరం, శ్రీపతిరావు పేట, కృష్ణాపురం, అమలాపురం గ్రామాలలో శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనస్వాగతం పలుకారు.
పూర్తిగా చదవండి..Nandyala: ఏ ముఖం పెట్టుకొని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.. శిల్పాపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫైర్..!
నంద్యాల జిల్లా ఆత్మకూరులోని పలు గ్రామాల్లో శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ గెలుపు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: