జైలుకు పోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పష్టం చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గడీలు కూలబోతున్నాయన్న భయంతో దొరలు తనను అంత చేయబోతున్నారని ఆరోపించారు. బెల్లి లలిత, మారోజు వీరన్న, సాంబశివుడిలాగనే తనను కూడా చంపుతారని సంచలన వాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..RS Praveen Kumar: నన్ను చంపేందుకు దొరల కుట్ర.. రూ.కోటి సుఫారీ.. RS ప్రవీణ్ సంచలన ఆరోపణలు
తనను చంపేందుకు దొరలు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. సిర్పూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బహిరంగంగా బీఎస్పీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
Translate this News: