దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. శ్రద్ధా వాకర్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ హత్య ఘటన మరవకముందే అదే తరహాలో మరో దారుణ హత్య జరిగింది. ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలో గీత కాలనీలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కింద యువతి శరీర భాగాలు ముక్క ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీలో దారుణం..ముక్కలు ముక్కలు చేసి మహిళ దారుణ హత్య..!!
దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరవకముందే అదే తరహాలో మరో భయానక ఘటన జరిగింది. ఓ యువతిని అతి దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్లైఓవర్ కింద పడేశారు. మహిళ శరీర భాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Translate this News: