New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TGPSC_KTR.jpg)
కేటీఆర్ ను టీజీపీఎస్సీ AEE(సివిల్) అభ్యర్థులు కలిశారు. గతంలో 1180 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా.. సెలక్షన్ లిస్ట్ ను పెండింగ్ లో పెట్టారని తెలిపారు. స్పందించిన కేటీఆర్ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.