కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ పరామర్శ

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు అల్వాల్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మరణించిన సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ పరామర్శ
New Update

This browser does not support the video element.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి