కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ పరామర్శ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు అల్వాల్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మరణించిన సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. By Nikhil 26 Jun 2024 in రాజకీయాలు వీడియోలు New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి