కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ పరామర్శ

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు అల్వాల్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మరణించిన సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

New Update
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ పరామర్శ

Advertisment
Advertisment
తాజా కథనాలు