జిట్టా బాలకృష్ణా రెడ్డికి బీఆర్ఎస్ నేతల పరామర్శ

అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిట్టాకుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

New Update
జిట్టా బాలకృష్ణా రెడ్డికి బీఆర్ఎస్ నేతల పరామర్శ
Advertisment
తాజా కథనాలు