ఇటివలే కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Ponguleti srinivas reddy)కి గట్టి షాక్లు తగులుతున్నాయి. ఖమ్మం(khammam)లో పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డికి చెందిన ఎస్ఆర్గార్డెన్(SR garden) ఫంక్షన్ హాల్ వద్ద నిన్న సాయంత్రం(జులై17) సర్వే చేసిన ఇరిగేషన్ అధికారులు తాజాగా మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే ఆ ల్యాండ్ కబ్జా చేసుకున్నారని ప్రసాద్రెడ్డి(prasad reddyకి నోటిసులు పంపిన అధికారులు..ఇప్పుడు ఆక్రమిత ల్యాండ్ని తిరిగి టేకోవర్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అంటే నిన్నటివరకు పొంగులేటి కుటుంబానికి చెందిన ఆ ల్యాండ్ తిరిగి ప్రభుత్వపరం కానుంది. పొంగులేటి ప్రసాద్రెడ్డికి సంబంధించిన ల్యాండ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టకు చెందిన 21.50గుంటల స్థలం ఉందని..ఇది కబ్జా చేశారని అధికారులు తేల్చారు.
పూర్తిగా చదవండి..పొంగులేటి ల్యాండ్ కబ్జా లొల్లి.. స్వాధీనం చేసుకుంటామన్న అధికారులు.. న్యాయపోరాటం చేస్తామన్న మాజీ ఎంపీ…!
ఇటివలే కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఇరిగేషన్ అధికారులు ఝలక్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బ్రదర్ ప్రసాద్రెడ్డికి సంబంధించిన ల్యాండ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టకు చెందిన 21.50గుంటల స్థలం ఉందని..ఇది కబ్జా చేశారని ఇప్పటికే తేల్చిన అధికారులు..ఆ స్థలాన్ని తిరిగి టేకోవర్ చేసేందుకు సిద్ధమయ్యారు.
Translate this News: