New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Minister-Jagadeesh-Reddy.jpg)
తండ్రి వెంకన్నపై ప్రత్యర్థులు దాడి చేస్తుండగా చూసి తట్టుకోలెక గుండె పోటుకు గురై చనిపోయిన చిన్నారి పావని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలోని వారి నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.