టీఎస్ఆర్టీసీ బిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై ట్విస్ట్ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ బిల్లు పై తనకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉందన్నారు. బిల్లు గురించి ఇంకా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. అందుకే ఈ రోజు ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకున్నానని ఆమె అన్నారు. వారితో చర్చించి.. బిల్లుపై సమగ్ర రిపోర్ట్ తీసుకుంటానని తమిళి సై వెల్లడించారు.
పూర్తిగా చదవండి..బ్రేకింగ్: గవర్నర్ తమిళి సై ట్విస్ట్..ఆర్టీసీ బిల్లు పై నాకు ఇంకా క్లారిటీ కావాలి..సమగ్ర రిపోర్ట్ తీసుకుంటున్నాను..!!
టీఎస్ఆర్టీసీ బిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై ట్విస్ట్ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ బిల్లు పై తనకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉందన్నారు. బిల్లు గురించి ఇంకా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. అందుకే ఈ రోజు ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకున్నానని ఆమె అన్నారు. వారితో చర్చించి.. బిల్లుపై సమగ్ర రిపోర్ట్ తీసుకుంటానని తమిళి సై వెల్లడించారు.
Translate this News: