బ్రో..పవర్స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం. ప్రముఖ దర్శకుడు నటుడు వి.సముద్రఖని దర్శకసారధ్యంలో పీపుల్స్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం. వచ్చే శుక్రవారం (జులై 28)న గ్రాండ్గా రిలీజ్ కానుంది.అయితే మంగళ వారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు.
పూర్తిగా చదవండి..పవన్ ని ఆకాశానికి ఎత్తేసిన బ్రహ్మి..దైవాంశ సంభూతుడంటూ కితాబు..!
బ్రో..పవర్స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం. ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వచ్చే శుక్రవారం (జులై 28)న గ్రాండ్గా రిలీజ్ కానుంది.అయితే మంగళ వారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో బ్రో ప్రీ రిలీజ్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దైవాంశ సంభూతుడని అభివర్ణించారు.

Translate this News: