భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ హరిద్వార్ దూబే (74) కన్నుమూశారు. ఆదివారం నాడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74సంవత్సరాలు.
పూర్తిగా చదవండి..గుండెపోటుతో బీజేపీ ఎంపీ మృతి..!!
రాజ్యసభ సభ్యుడు హర్ద్వార్ దూబే ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. సంఘ్ కార్యకర్తగా హరిద్వార్ దూబే 2020లో రాజ్యసభ ఎంపీగా ఎంపిక అయ్యారు. అంతకుముందు కల్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హరిద్వార్ దూబే ఆగ్రా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

Translate this News: