దళిత బంధు..భూమి పంచాయితీలు..బీఆర్ఎస్ అన్యాయం చేసిందని..ఈ విషయాల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసే ప్రయత్నం నిందితుడు చేశాడని చాలామంది చెబుతున్నారు. ఈ కారణాలతో ప్రభాకర్ రెడ్డిపై నిందితుడు హత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. 'సాక్ష్యాత్తూ సీఎం.. మంత్రి కేటీఆర్ ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారన్నారు. రకరకాల కథనాలను వారే చెబుతున్నారన్నారు. రఘునందన్ రావు వాట్సాప్ నుంచే ఈ విషయం బయటపడిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు తాను వాట్సాప్ వాడనప్పుడు.. వాట్సాప్ కాల్స్ ఎలా వస్తాయి.. ఎలా పోతాయని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు బీజేపీపై ఉన్నాయన్నారు. బీజేపీని ఓడించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆవేశాలకు గురి కావొద్దని కోరారు. దుబ్బాకలో రఘునందన్ రావు ఉన్నంత కాలం ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
BJP Raghunandan Rao : ప్రభాకర్ రెడ్డిని పొడిచింది అందుకే.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో రఘునందన్ షాకింగ్ నిజాలు..!!
దళిత బంధు..భూమి పంచాయితీలు..బీఆర్ఎస్ అన్యాయం చేసిందని..ఈ విషయాల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసే ప్రయత్నం నిందితుడు చేశాడని చాలామంది చెబుతున్నారు. ఈ కారణాలతో ప్రభాకర్ రెడ్డిపై నిందితుడు హత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. 'సాక్ష్యాత్తూ సీఎం.. మంత్రి కేటీఆర్ ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారన్నారు. రకరకాల కథనాలను వారే చెబుతున్నారన్నారు. రఘునందన్ రావు వాట్సాప్ నుంచే ఈ విషయం బయటపడిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు తాను వాట్సాప్ వాడనప్పుడు.. వాట్సాప్ కాల్స్ ఎలా వస్తాయి.. ఎలా పోతాయని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు బీజేపీపై ఉన్నాయన్నారు. బీజేపీని ఓడించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆవేశాలకు గురి కావొద్దని కోరారు. దుబ్బాకలో రఘునందన్ రావు ఉన్నంత కాలం ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
ఇది కూడా చదవండి: నువ్వేమన్న స్వతంత్య్ర సమరయోధుడివా..ఆసుపత్రికి వెళ్లమని పంపిస్తే..ఈ హడావుడి ఏంటి..!!
Telangana: తెలంగాణలో దారుణం.. కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని అందరి ముందు హత్య చేసిన తండ్రి
తెలంగాణలో దారుణం జరిగింది. తన కూతురిని వేధిస్తున్నాడని.. యువకుడిని ఓ తండ్రి హత్య చేయడం సంచలనంగా మారింది. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
Telangana Rain Update: తెలంగాణలో జోరువాన.. ఈ జిల్లాల్లో దంచికొట్టేస్తుంది
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
BIG BREAKING: మంత్రి వివేక్ వెంకటస్వామిపై దాడి!!
మంత్రి వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Breaking News : షాద్ నగర్ లో కాంగ్రెస్ నేత పై హత్యా యత్నం..! బ్లేడుతో గొంతు కోసి....
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డిపై హత్యాయత్నం. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం..రైళ్లు ఆలస్యం
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్,రాయదుర్గం మార్గంలో సమస్య తో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
KCR వల్లే పోలీసుల నుంచి నాకు నోటీసులు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
New Smartphone: శామ్సంగ్ నుంచి సూపర్ ఫోన్.. బడ్జెట్ ధరలో వచ్చేస్తుంది!
🔴Live News Updates: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
USA: ట్రంప్ లో ఆ లోపం ఉంది..వైట్ హౌస్
FLASH NEWS: హైదరాబాద్లో పబ్ ఓనర్లపై కేసు
Telangana: తెలంగాణలో దారుణం.. కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని అందరి ముందు హత్య చేసిన తండ్రి