BJP Meeting భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ లో జరిగింది. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి నేతలు స్వాగతం పలికారు. ‘మోదీకి స్వాగతం’ అంటూ నేతలు నినాదాలు చేశారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరాలు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..BJP Meeting: ఈ విజయానికి కార్యకర్తలే కారణం.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలుపునకు కార్యకర్తలే కారణం అని చెప్పారు. తెలంగాణ లోనూ, బీజేపీలోనూ తమ బలం పెరిగిందని పేర్కొన్నారు.
Translate this News: