బీహార్ పర్యావరణమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఛాతి నొప్పితో బాధపడుతూ కుప్పకూలాడు. వెంటనే అతన్ని పాట్నాలోని మెడివర్సల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఆరోగ్యం క్షీణించింది. తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
పూర్తిగా చదవండి..Tej Pratap Yadav: ఛాతినొప్పితో కుప్పకూలిన బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్..ఆసుపత్రిలో చేరిక.!!
బీహార్ పర్యావరణ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఆసుపత్రిలో చేరారు. ఛాతి నొప్పితో ఒక్కసారి కుప్పకూలాడు. దీంతో అతన్ని పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో (ICU) చికిత్స పొందుతున్నారు.
Translate this News: