ViJayanagaram: అధికార పార్టీ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్బై చెప్పేశారు. అయితే, మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, విజయనగరం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్చార్జ్ అవనాపు విజయ్, నియోజకవర్గ సీనియర్ వైసీపీ నాయకుడు పిళ్లా విజయ్ కుమార్ వర్గం రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..YCP: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం
అధికార పార్టీ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విజయనగరం నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ అవనాపు విజయ్, సీనియర్ నేత పిళ్లా విజయ్ కుమార్ వర్గం వైసీపీకి రాజీనామా చేశారు. తొలి నుంచి పార్టీకి సేవ చేస్తున్నా తమకు గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
Translate this News: