Kurnool: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..!

కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 40 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనను చూసి టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు.

Kurnool: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..!
New Update
#kurnool-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe