New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ycp-8-jpg.webp)
తాజా కథనాలు
కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 40 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనను చూసి టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు.