సీఎం కేసీఆర్ను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ జూలై 29న కలిశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ తో భేటీలో పలు అంశాల గురించి చర్చించినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటం, త్యాగాల గురించి తెలుసుకున్నట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా వున్న దళిత సాధికారతపై కేసీఆర్ తన ఆలోచనలు, భావాలను పంచుకున్నారని ట్వీట్ లో వెల్లడించారు.
పూర్తిగా చదవండి..ఆ విషయంలో దళిత బంధు ఆదర్శంగా నిలుస్తుంది…. భీమ్ ఆర్మీ చీఫ్ ట్వీట్…!
సీఎం కేసీఆర్ను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ జూలై 29న కలిశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ తో భేటీలో పలు అంశాల గురించి చర్చించినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటం, త్యాగాల గురించి తెలుసుకున్నట్టు చెప్పారు.
Translate this News: