ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎప్పటికప్పుడు వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త ఆఫర్లతో ముందుకువస్తుంది. ముఖ్యంగా మొబైల్స్కు సంబంధించిన ఆఫర్లను ఎక్కువగా తీసుకొస్తుంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ.. భారత్ మార్కెట్లోకి `సీ55` పేరిట గత మార్చిలో బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. త్రీ రామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. ఆపిల్ ఐ-ఫోన్ తరహాలో స్లిమ్ డిజైన్తో రిలీజైన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ అది. అంతే కాదు బ్యాటరీ సామర్థ్యం,డేటా వాడకంతోపాటు హెల్త్కు ప్రాధాన్యం ఇచ్చే స్టెప్ కౌంట్ వివరాలు తెలిపేందుకు డిజైన్ చేసిన `మినీ క్యాప్సుల్` ఫీచర్ కొత్తగా జత చేసింది. ఇప్పుడిదే ఫోన్పై ఆఫర్ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..Flipkart: ఫ్లిప్కార్ట్ అదిరే ఆఫర్..రూ.599తో సూపర్ ఫోన్..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రియల్మి సీ55 స్మార్ట్ఫోన్ ధరను అందుబాటులోకి తెచ్చింది. రూ.13,999గా ఉన్న ఈ ఫోన్ ధర ప్రస్తుతం 14డిస్కౌంట్తో రూ.11,999కు లభిస్తుంది. ఇక ఎక్స్ఛైంజ్తో రూ. 10,400 వరకు తగ్గింపు లభిస్తోంది. ఎక్స్ఛైంజ్లో ఈ ఫోన్ను కేవలం రూ. 599కే సొంతం చేసుకోవచ్చు.
Translate this News: