Nirmal District: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగవ రోజు విద్యార్ధుల నిరసన కొనసాగుతుంది. అసమర్థ ఇంచార్జి వీసీ వెంకట రమణను తక్షణమే తొలగించి.. యూనివర్సిటికి నూతన వీసీనీ నియమించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వెంకట రమణ మీద విజిలెన్స్ ఎంక్వాయిరీకీ ముఖ్యమంత్రి వెంటనే అదేశించాలన్నారు.
పూర్తిగా చదవండి..TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళన.!
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. వసతుల కల్పన, రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ధర్నా చేస్తున్నారు.
Translate this News: