AP: రెండు లా కాలేజీలకు షాక్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం..!

AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది.

AP: రెండు లా కాలేజీలకు షాక్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం..!
New Update

AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విద్యా సంస్ధలు, కాలేజీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండడంతో 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది.

#bar-council-of-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి