తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కరీంనంగ్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టంచేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది కల్పితాలు మాత్రమే అన్నారు. రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి అధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను బూతద్ధంలో చూడడం మూర్ఖత్వం అవుతందన్నారు. బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేస్తుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
పూర్తిగా చదవండి..గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తాం: బండి
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని ప్రచారం చేస్తున్నారని.. పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది కల్పితాలు మాత్రమే అని కరీంనంగ్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టంచేశారు.
Translate this News: