Baba Vanga: బాబా వంగా గురించి చాలా మందికి తెలుసు. బాబా వంగా బల్గేరియాకు చెందిన భవిష్యవాణిని వినిపించిన ప్రవక్త. ఆమె అసలు పేరు వాంజెలియా పాండేవా దిమిత్రోవ్. 1911లో జన్మించిన ఆమె పన్నెండేళ్ల వయసులో దుమ్ము తుఫానులో శాశ్వతంగా కన్ను కోల్పోయారు. చూపు కోల్పోయిన తర్వాత భవిష్యత్తును చూడటం ప్రారంభించారు. 1966లో మరణించిన బాబా వంగా 51వ శతాబ్దం వరకు భూమిపై జరిగిన ప్రధాన సంఘటనల గురించి ప్రవచనాలు చేశారు. కోవిడ్ మహమ్మారి, అమెరికాపై ఉగ్రదాడి, జపాన్ వరదలు, ఆర్థిక సంక్షోభం మొదలైన ముఖ్యమైన సంఘటనలను అంచనా వేసిన బాబా వంగా, 2025 లో జరగబోయే కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా అంచనా వేశారు. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Baba Vanga: ప్రపంచం అంతానికి పునాది పడుతోందా.. బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందట..
భవిష్యవాణికి సంబంధించిన ప్రవచనాలకు ప్రసిద్ధి చెందిన బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పిన చాలా జోస్యం నిజమైంది. 2025లో ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా ఆయన ముందే చెప్పారట. ప్రపంచ పతనానికి పునాదులు అప్పుడే పడతాయని బాబా వంగా చెప్పారంటూ ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Translate this News: