CM Jagan : అనంతపురం జిల్లా గుత్తిలో కలకలం రేగింది. సీఎం జగన్పై దుండగుడు చెప్పు విసిరాడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు నాయకులు. అటు చెప్పు విసిరిన దండగుడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.

Trinath
ByTrinath
KTR Sends Legal Notices to Media Channels: టీవీ, యూట్యూబ్ ఛానెల్స్తో సహా పలు ఫేస్బుక్ పేజీలపై కేటీఆర్ వార్ ప్రకటించారు.
ByTrinath
ECI ప్రవేశపెట్టిన cVIGIL యాప్కు ఈ 2 వారాల్లో 79వేల కంప్లైంట్లు వచ్చాయి. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఈసీ రిలీజ్ చేసింది. ఇక సీ-విజిల్ యాప్లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
ByTrinath
హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ హలీమ్ షాప్ వద్ద పెద్ద గొడవ జరిగింది. హలీమ్ తిన్న ఓ కస్టమర్ ఆన్లైన్ డబ్బులు చెల్లించాడు. అయితే అది షాప్ అతని సిస్టమ్లో రిఫ్లెక్ట్కాలేదు. దీంతో మాటామాటా పెరిగి చివరకు హలీమ్ ఓవర్లంతా కలిసి కస్టమర్ను చితకబాదారు.
ByTrinath
బర్త్డే కేక్ తీని 10ఏళ్ల మాన్వి చనిపోయింది. పంజాబ్ పాటియాలాలో ఈ ఘటన జరిగింది. ఆన్లైన్లో బర్త్డే కేక్ను ఆర్డర్ చేసింది మాన్వి కుటుంబం. ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థకు గురయ్యారు. మాన్వి పరిస్థితి వెంటనే విషమించి మృతి చెందింది.
ByTrinath
బంధువుల వివాహ వేడుకలో భార్య డ్యాన్స్ చేయొద్దన్నందుకు భర్త మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకున్న ఘటన చిన్న ఆరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వృతిరిత్య కూలి అయిన అనిల్ను బారత్ వేడుకలో డ్యాన్స్ చేయవద్దని భార్య చెప్పడంతో అతను సూసైడ్ చేసుకున్నాడని సమాచారం.
ByTrinath
రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ.ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నియమించగా.. ఆమె క్యాబినెట్ సహచరుడు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్గా వ్యవహరిస్తారు.
ByTrinath
ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్పై ఉన్న కేసును సీబీఐ ఎత్తివేసింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగింపు కోసం కోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రఫుల్ ప్రస్తుతం ఎన్డీఏలో భాగంగా ఉన్నారు.
ByTrinath
Ranganayaka Sagar: రంగనాయక సాగర్ రిజర్వాయర్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. ఆదివారం ఫ్యామిలీ లేదా లవర్తో కలిసి ఓ మినీ ట్రిప్ వెయ్యాలంటే ఇక్కడకు వెళ్లవచ్చు.
ByTrinath
Call Forwarding Service Closed: పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.
Advertisment
తాజా కథనాలు