author image

Trinath

Bengaluru CEO: కుమారుడిని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. సీఈవో క్రైమ్‌ ఎపిసోడ్‌తో విస్తుపోయే వాస్తవాలు!
ByTrinath

నాలుగేళ్ల కన్నకొడుకును చంపేసిన మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO సుచనా సేథ్‌ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. కుమారుడిని చంపేసిన తర్వాత సుచనా మణికట్టు కోసుకోని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే ధైర్యం సరిపోక ఆ పని చేయలేదు.

Winter Care: చలికి గజగజా వణికిపోవద్దు.. ఈ చిట్కాలు పాటిస్తే వెచ్చగా, హాయిగా ఉంటుంది!
ByTrinath

దేశవ్యాప్తంగా ప్రజలు చలికి గజాగజా వణికిపోతున్నారు. చలిని తట్టుకోవడానికి ఉన్ని గుడ్డలు ధరించండి. సూర్యుడు బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇంటి వెలుపల నడవండి. మీ ముక్కు, నోటిని కవర్ చేయడానికి స్కార్ఫ్ లేదా ఫేస్ మాస్క్ ఉపయోగించండి. అల్లం, తులసి, పసుపు, ఎండుమిర్చి లాంటి మూలికా పదార్థాలతో చేసిన కషాయాన్ని తాగవచ్చు.

Suchana Seth:  ఫిజిక్స్‌లో మాస్టర్స్, సంస్కృతం టాపర్.. నాలుగేళ్ల కుమారుడిని చంపిన సీఈవో సుచనా ఫ్రొఫైల్!
ByTrinath

కన్న కొడుకుని దారుణంగా చంపేసిన సుచనా విద్యావంతురాలు. 'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO వ్యవస్థాపకురాలైన సుచన భౌతిక శాస్త్రంలో మాస్టర్స్‌ పట్టా పొందారు. ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు ప్లాస్మా ఫిజిక్స్‌లో నైపుణ్యం సాధించారు. సంస్కృతంలో PG డిప్లొమా కలిగి ఉన్నారు. ఇంతటి ఫ్రొఫైల్ కలిగిన సుచన తన కొడుకును ఎందుకు చంపింది? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

Rohit Sharma : రోహిత్ శర్మపై ఐసీసీ సీరియస్‌.. నిషేధం తప్పదా?
ByTrinath

కేప్‌టౌన్‌ వేదికగా ఇటీవలి దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో కేవలం 642 బంతులకే మ్యాచ్‌ ఫలితం వచ్చింది. మ్యాచ్‌ తర్వాత ఐసీసీ, పాశ్చాత్య మీడియాపై రోహిత్‌ ఫైర్ అయ్యాడు. దీనిపై సీరియస్‌గా ఉన్న ఐసీసీ రోహిత్‌ను కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి.

CEO Kills Son: నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే బెంగళూరు సీఈవో క్రైమ్ కథ!
ByTrinath

'ది మైండ్‌ఫుల్ ఏఐ' ల్యాబ్ సీఈవో సుచనా సేథ్ కర్ణాటకలోని చిత్రదుర్గలో తన 4ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో తరలిస్తుండగా అరెస్ట్ అయ్యారు. విడిపోయిన భర్తతో కొడుకు కలవకూడదని సుచనా ఈ హత్య చేసినట్టు సమాచారం. ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లోని ఓ హోటల్ గదిలో సుచనా చిన్నారిని హత్య చేసింది.

IND vs AFG: కేఎల్‌రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదు?
ByTrinath

అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన బీసీసీఐ.. కేఎల్‌రాహుల్‌ని మాత్రం పక్కన పెట్టడంపై ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు శ్రేయస్‌ అయ్యర్‌ని కూడా సెలక్ట్ చేయలేదు. ఇషాన్‌ కిషాన్‌పై వేటు పడినట్టుగా అర్థమవుతోంది.

Jr NTR vs TDP: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని కొట్టిన టీడీపీ కార్యకర్తలు.. తారక్‌ ఫొటోలు విసిరిపడేశారు!
ByTrinath

తిరువూరు టీడీపీ బహిరంగ సభకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తరలిరాగా.. అక్కడ తారక్‌ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ క్రమంలో జూనియర్‌ ఫ్యాన్‌ను టీడీపీ కార్యకర్త కొట్టాడు.

Vijay Sethupathi: 'హిందీ రుద్దుడు..' రిపోర్టర్‌పై హీరో విజయ్ సేతుపతి ఆగ్రహం!
ByTrinath

హిందీ రుద్దుడుకు తమిళనాడు వ్యతిరేకమని.. అంతేకానీ హిందీ భాషకు తాము వ్యతిరేకం కాదని రిపోర్టర్‌కు కౌంటర్‌ వేశాడు తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటించిన 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ కామెంట్స్ చేశాడు.

Mumbai Indians: రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్‌ పోస్ట్.. అంబానీ మావకు ఇచ్చి పడేశాడుగా!
ByTrinath

వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుందని.. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుందంటూ పొలార్డ్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. ఇది అంబానీ ఫ్రాంచైజీకి చురకలంటించినట్టే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

BREAKING : జగన్‌కు మరో బిగ్‌ షాక్‌.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే?
ByTrinath

ఇప్పటికే సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బందితో తలలు పట్టుకుంటున్న వైసీపీ సర్కార్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు.

Advertisment
తాజా కథనాలు