Pawan Kalyan Donates Rs 10 Crore to JanaSena: పార్టీ నిధి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు.

Trinath
TSPSC Group 1 Notification Cancelled: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ను TSPSC రద్దు చేసింది.తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్ను రద్దు చేసింది.
Dermatomyositis: దంగర్ గర్ల్ సుహానిని చంపేసిన డెర్మటోమైయోసిటిస్ అంటే ఏంటి? సమంతకి ఉన్న వ్యాధి కూడా ఇదేనా? అసలు దీని లక్షణాలేంటి?
Indian Coast Guard Recruitment 2024: GDలో 50 పోస్టులు, టెక్ (ఇంజనీరింగ్/ఎంపిక)లో 20 పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది.
గుడివాడ వైసీపీలో గంగరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ గుడివాడ ప్రధాన కూడళ్లలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది.
ఎద్దుల సంతానోత్పత్తికి పురుషుల సంతానోత్పత్తికి దగ్గరి సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. పురుషుల్లో సంతానలేమికి చెక్ పెట్టేందుకు 118 ఎద్దులపై ప్రయోగాలు చేశారు. 118 ఎద్దుల వృషణాలు, ఎపిడిడైమిస్, వాస్ డిఫెరెన్స్ నుంచి తీసిన కణజాల నమూనాలను పరిశోధకులు అధ్యయనం చేశారు.
జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందని జగన్ను ప్రశ్నించారు చంద్రబాబు. కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? అనంత అడుగుతోందని.. డ్రిప్ పథకాలు గురించి సీమ రైతన్న అడుగుతున్నాడని జగన్ రాప్తాడు సభకు ముందు చంద్రబాబు ట్వీట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
టీడీపీ నేత బుద్దా వెంకన్న చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. స్వయంగా తన రక్తంతో ఇలా చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న బుద్దా.. చంద్రబాబుకు పరోక్ష హెచ్చరికలు పంపేందుకే ఇలా చేశారని సమాచారం. బుద్దా మాత్రం ఇదంతా స్వామిభక్తి అంటున్నారు.
CBSE : పరీక్షల్లో ఒక పేపర్ సరిగ్గా రాయకపోతే అధైర్యపడవద్దు. మిగిలిన పేపర్స్పై దీని ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. ఒక ఎగ్జామ్ సరిగ్గారాయనంత మాత్రానా తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు.