Robo : ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుషుల్లా కనిపించే రోబోలు తయారవుతున్నాయి. అయితే ఇప్పుడు రోబో లను తయారు చేయడం నిజంగా మనుషులకు సరైనదా కాదా అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తాయి.

Trinath
PM Modi : అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కజిరంగా నేషనల్ పార్క్లో సరదగా గడిపారు. ఏనుగు స్వారీతో పాటు జీపు కూడా ఎక్కారు. ఆయన వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ అధికారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన పొడవైన సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగాన్ని 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమింగ్-తవాంగ్ జిల్లాలను కలుపుతుంది.
Double Decker Corridor in Hyderabad : హైదరాబాద్లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్కు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. 5.320 కిమీ మేర కారిడార్ నిర్మాణానికి సీఎం కండ్లకోయ జంక్షన్ సమీపంలో శంకుస్థాపన చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మిస్తారు.
Less Sleep : ఇటీవల కాలంలో అధిక బరువు పెరుగుదల సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అధికంగా బరువు పెరగానికి తగినంత నిద్రలేకపోవడం ప్రధాన కారణం. పేలవమైన నిద్ర ఆకలిని నియంత్రించే హార్మోన్లతో ముడిపడి ఉంటుంది.
Sudha Murty : రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం తర్వాత మోదీ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి'కి ఒక శక్తివంతమైన నిదర్శనమని కొనియాడారు.
PM Modi : మహిళా దినోత్సవం సందర్భంగా గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే బీజేపీ 10ఏళ్ల పాలనలో సిలిండర్ ధర రూ.900 పెరిగిందని.. ఇప్పుడు ఎన్నికల ముందు రూ.100 తగ్గించారని మోదీపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
UPSC CSE 2024 ప్రిలిమ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారా? అప్లికేషన్లో ఏమైనా మిస్టెక్స్ ఉన్నాయా? ఇక ఆందోళన వద్దు. కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది. మార్చి 13 వరకు అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఫొటో, సిగ్నేచర్ లాంటివి కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
Telangana Congress : ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 9మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను ఇవాళ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. లిస్ట్లో ఎవరుండే ఛాన్స్ ఉంది? దీని గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Mohammed Shami : రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీకి బీజేపీకి ప్రతిపాదన చేసింది. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరపున షమీ ఆడాడు. బసిర్హత్ లోక్సభ స్థానం నుంచి నుస్రత్ జహాన్పై షమీని పోటీకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.