Lok Sabha Election 2024 Schedule: రేపు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Trinath
ByTrinath
BS Yediyurappa : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన యడియూరప్ప ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తే వారు మాత్రం ఇలా కంప్లైంట్ చేశారన్నారు.
ByTrinath
General Election : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలను కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్ముకశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది.
ByTrinath
PM Kisan Samman Nidhi Yojana : పీఎం కిసాన్ 16వ విడత నిధులు మొన్న ఫిబ్రవరి 28న కేంద్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విడతలో కొంతమంది రైతులకు డబ్బులు రాలేదు. ఇక 17వ విడత డబ్బులు కూడా కొంతమందికి కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
ByTrinath
Ex. CM Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదుదారకు అదేపనిగా కేసులు పెట్టడం అలవాటు అని యడియూరప్ప కార్యాలయం ఆరోపిస్తోంది.
ByTrinath
Electoral Bonds : శాంటియాగో మార్టిన్ ఎవరు? ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ దేనికి సంబంధించింది? ఈ కంపెనీ ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా ఎందుకు కొనుగోలు చేసింది? పూర్తి వివరాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
ByTrinath
Megha Electoral Bonds : రూ. 1588 కోట్ల విరాళాలతో ఎలక్టోరల్ బాండ్స్లో మేఘా సంస్థ రికార్డు సృష్టించింది. ఇది ఓవరాల్ గా సెకండ్ ప్లేస్. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంది. ఈ బాండ్లలో రూ.11,562 కోట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది.
ByTrinath
Apple : ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్ తినడం వల్ల తక్కువచెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
Advertisment
తాజా కథనాలు