Chandrababu : ఏపీ సీఎం జగన్పై టీడీపీ సోషల్ మీడియా వింగ్ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు సమాచారం.దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24గంటల్లో పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశించారు.

Trinath
RS Praveen Kumar : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ IPS ప్రవీణ్కుమార్ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ గూటికి వెళ్లిన ప్రవీణ్కుమార్కు తమ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడాన్ని మర్చిపోనన్నారు కేసీఆర్.
Neeraj Chopra : అథ్లెటిక్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పాకిస్థాన్ స్టార్ జావెలిన్ అర్షద్ నదీమ్. అయితే అతను ప్రస్తుతం కొత్త జావెలిన్ను పొందలేని స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ఎమోషనల్ అయ్యాడు.
సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 100 రోజుల పాలన, గ్యారంటీల అమలు, పార్టీ బలోపేతం, నేతల చేరికల పై సోనియాగాంధీకి వివరించారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాల పై అధిష్టానంతో చర్చలు జరిపారు.
రోజువారీ జీవితంలో ఆధార్ కార్డు చాలా అవసరం. ఏం పని చేయాలనుకున్నా.. ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. మీరు మీ ఆధార్ కార్డులో ఫొటోను మార్చుకోవాలని చూస్తున్నారా? ఆధార్ కార్డులో ఫొటో మార్చుకునే ప్రక్రియ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన 15 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఈ షేర్లు కంపెనీ మొత్తం షేర్లలో 0.04 శాతం మాత్రమే. ఏకాగ్ర గతేడాది నవంబర్లో జన్మించాడు.
బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ తర్వాత కూటమి పెద్దలపై వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. పదేళ్ల ముందు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారన్నారు. అప్పుడిచ్చిన హామీలన్ని ఏం అయ్యాయని ప్రశ్నించిన సజ్జల.. మళ్లీ ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీపైకి వచ్చారని విమర్శించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదకర ఘటన జరిగింది. పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ విజయ్ కుమార్ అనే యువకుడు కుప్పకూలాడు. విజయ్ కుమార్ మృతితో పెండ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి.
బెంగళూరులో ఆజాన్ సందర్భంగా బిగ్గరగా ఓ మతానికి చెందిన పాటను ప్లే చేసినందుకు ఓ దుకాణదారుడిని కొందరు యువకులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్దన్న లేఅవుట్ ప్రాంతంలో దుకాణదారుడిపై దాడి జరిగింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
హిట్మ్యాన్ ఫ్యాన్స్ను కాస్త కూల్ చేశాడు ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా. రోహిత్కి కాకుండా పాండ్యాకు ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రోహిత్కు తన కెప్టెన్సీలో ఆడడానికి ఎలాంటి ఇబ్బంది ఉండడని.. అతను ఎప్పుడూ తన భూజంపై చేయి వేసే ఉంచుతాడని పాండ్యా చెప్పుకొచ్చాడు.