Landslides Wreak Havoc : సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గత రెండు రోజులుగా సిక్కింలో 220 మి.మీకు పైగా వర్షం కురిసింది.

Bhavana
Modi - Biden : జీ 7 సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. ఆయన అక్కడ పలు దేశాధినేతలతో కలవడంతో పాటు పలు ముఖ్యమైన సెషన్లలో కూడా పాల్గొన్నారు.
Civils Preliminary Exams : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరగబోతున్నాయి.
Man Applies For Job : ఉద్యోగంలో చేరేముందు కచ్చితంగా అభ్యర్థికి సంబంధించిన వివరాలను జోడిస్తూ.. ఆకర్షణీయంగా రెస్యూమ్ని తీర్చిదిద్దుతుంటారు.
Son Kills Parents : మెదక్ జిల్లా నర్సాపూర్ లో జంట హత్యల కేసులో మిస్టరీ విడింది. చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తల్లి ఒంటి పై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు.
Freight Train In Jharkhand : గుర్తు తెలియని ఆకతాయిలు చేసిన పని వల్ల కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్ లాతేహర్ లో జరిగింది. ససారాం - రాంచీ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది.
Advertisment
తాజా కథనాలు