author image

Bhavana

ప్రాణహాని ఉందని డీజీపీని కలిసిన పోసాని!
ByBhavana

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్‌ ను కలిశారు.

టెక్నాలజీ తెలుసు అనేవారికి దొంగ ఓట్లు గుర్తించడం తెలియదా?!
ByBhavana

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , టీడీపీ నేత నారా లోకేష్‌ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్‌ ప్లాంట్‌!
ByBhavana

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ బుధవారం పలు విద్యుత్‌ ప్రాజెక్టులకు వర్చువల్‌ గా శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలోని అవుకు మండలం పిక్కలపల్లి తండా సమీపంలో గ్రీన్‌ కో ఎనర్జీస్ సంస్థ సోలార్ పవర్‌ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రకాశం పంతులుకి నివాళులు ఆర్పించిన జగన్, చంద్రబాబు!
ByBhavana

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 152 వ జయంతి సందర్భంగా ఏపీ ప్రముఖులు ఆయనకు నివాళులు ఆర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.

JC Prabhakar Reddy: పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ!
ByBhavana

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.JC Prabhakar Reddy

అనంతపురంలో పోలీసులమని చెప్పి..2 కోట్లు ఎత్తుకెళ్లారు!
ByBhavana

అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు.

Amarnath: ప్రాణం పోయినా అమర్నాథ్‌ అవినీతికి పాల్పడడు!
ByBhavana

రాబోయే ఎన్నికల్లో కూడా అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా సరే అమర్నాథ్‌ అనే వ్యక్తి అవినీతికి పాల్పడడు అని భావోద్వేగంగా ప్రసంగించారు.Gudivada Amarnath

Advertisment
తాజా కథనాలు