బుధవారం అయోధ్య రామ మందిరంలోని బాల రామున్ని దర్శించుకునేందుకు భారీ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు స్వామి వారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాల రామున్ని చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయడం లేదు.

Bhavana
ByBhavana
నిక్కీహేలీ కి ట్రంప్ మద్దతుదారుడు ఒకర పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చాడు. దీనికి నిక్కీ కూడా సరదాగా నవ్వుతూ స్పందించారు. ఆమె పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చిన వ్యక్తిని '' నాకు ఓటు వేస్తావా? '' అని అడిగారు. దానికి అతను ట్రంప్ కే ఓటు వేస్తానని హేళనగా సమాధానం ఇచ్చాడు.
ByBhavana
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్ కాలనీలో చామంతి (26) మహిళ. శేఖర్ (25) వ్యక్తి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.చామంతికి దూరపు బంధువైన శేఖర్ తమ్ముడి వరస అవుతాడు. తన ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు ఇద్దరూ అని కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదు.
ByBhavana
విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది.
ByBhavana
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ByBhavana
500 సంవత్సరాల క్రితం భారత దేశానికి పడిన గాయానికి కుట్టు వంటిది ఈ అయోధ్య రామ మందిరం అని అమిత్ షా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడం ఓ మహత్తర ఘట్టం అని వివరించారు.
ByBhavana
అయోధ్య లో కొలువై ఉన్న బాల రామునికి ఇక నుంచి రోజుకు ఆరుసార్లు హారతి ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టు వివరించింది. స్వామి వారికి నైవేధ్యం కింద పూరీ, కూర, స్వీట్ సమర్పించనున్నట్లు తెలిపారు.
ByBhavana
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే నా చివరి ఎన్నికలు..చివరి సారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ బాంబు పేల్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారని వివరించారు.
ByBhavana
కాలం ఏదైనప్పటికీ నిత్యం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న మురికి బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ByBhavana
శీతాకాలంలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అటువంటి తలనొప్పిని ఇంటి చిట్కాలు పాటించి తలనొప్పిని దూరం చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు