పారిజాతం పువ్వులతో తయారు చేసిన టీ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది చాలా వ్యాధులను దూరం చేస్తుంది.జీర్ణక్రియ, ఒత్తిడి, గొంతు నొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

Bhoomi
ByBhoomi
బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలకు తాకే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరి డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది.
ByBhoomi
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. మనశరీరంలోని ట్యాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే దానిమ్మ, ఆరేంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, రెడ్ గ్రెప్స్ ను నిత్యం తీసుకున్నట్లయితే కిడ్నీలు క్లీన్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ByBhoomi
ఉరిశిక్ష అమలులో ఇరాన్ మొదటి స్థానంలో ఉంది. 2023లో ఇక్కడ 700 మందికి పైగా దోషులకు మరణశిక్ష విధించింది. కాగా ఇటీవల ఇరాన్ 9 మంది డ్రగ్స్ స్మగ్లర్లను ఉరితీసింది. ఒక నివేదిక ప్రకారం,ఉరిశిక్షల విషయంలో ఇరాన్ ముందంజలో ఉంది.
ByBhoomi
అభయహస్తం దరఖాస్తులకు పొడిగింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులకు గడువు పెంచుతారనే ప్రచారం జరుగుతుండటంతో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజాపాలనకు జనవరి 6వ తేదీనే డెడ్ లైన్ అని చెప్పారు.
ByBhoomi
వాస్తు ప్రకారం ఎవరు ఏ పువ్వును బహుమతిగా ఇవ్వాలి? ఏ పువ్వు ఇవ్వకూడదో పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. పూలను ఇష్టపడని వారు చాలా తక్కువ.
ByBhoomi
వసును కిడ్నాప్ చేయిస్తాడు శైలేంద్ర. ఇన్నిరోజులు వసు తనకు చేసిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు శైలేంద్ర. శైలేంద్ర వేసిన ఈ ప్లాన్ కు ధరణి చెక్ పెడుతుందా? ఈ రోజు గుప్పెడంత మనసు సీరియల్ లో ఏం జరిగిందో తెలుసా?
ByBhoomi
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తమ కస్టమర్లకు షాకిచ్చింది.ఇక నుంచి సినిమా మధ్యలో యాడ్స్ రాకుండా అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది.యాడ్స్ స్కిప్ చేయాలనుకునేవారు దానికోసం అదనంగా మరో రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.
ByBhoomi
అమెరికాలో చద్దన్నంకు భారీ క్రేజ్ ఏర్పడింది. చద్దన్నం తినేందుకు నామోషీగా ఫీల్ అయినవారు..ఇందులోని పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనిఓ స్టోర్ లో చద్దన్నం వెయ్యిరూపాయలకు అమ్ముడవుతుందట.
ByBhoomi
అదానీ-హిండెన్బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించవచ్చు. అదానీ గ్రూప్పై వచ్చిన మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనుంది.
Advertisment
తాజా కథనాలు