అయోధ్య ధామానికి వెళ్లాలని ప్రతి రామభక్తుని కల. ఎంతో గొప్ప అదృష్టం ఉంటేనే ఈ భూమిని చూడగలుగుతారు. శ్రీరాముని కంటే ముందు, శ్రీ విష్ణువు సత్యయుగంలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసేందుకు ఇక్కడికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ కు వచ్చి శ్రీమహావిష్ణువు ఏళ్ల తరబడి తపస్సు చేశాడని స్కందపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతాన్ని వైకుంఠ లోకం అని పిలుస్తారు.

Bhoomi
ByBhoomi
రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఏమీ కాకుండా అద్భుతమైన టెక్నాలజీతో అయోధ్య రామాలయాన్ని నిర్మించారు. పూర్తిగా రాళ్లతో ఈ నిర్మాణం జరిగింది. ఐరన్ కూడా వినియోగించ లేదు. సరయూ నది నీటి ప్రవాహం ఆలయంపై పడకుండా నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకున్నాయి.
ByBhoomi
అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఏంటి.? బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? రామమందిర నిర్మాణానికి రాళ్లు ఎక్కడి నుంచి సేకరించారు? ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా డిజైన్ చేశారు? రామమందిర నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లి చదవండి.
ByBhoomi
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు రామమందిర చరిత్ర, ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవడం అవసరం. అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు. ఈ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం 22 జనవరి 2024న పూర్తవుతుంది. జనవరి 22ని అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన దినంగా ఎందుకు ఎంచుకున్నారు? అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట ఏమిటి.? ప్రాముఖ్యత ఏంటి
ByBhoomi
వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం న్యూజిలాండ్ కూడా ప్రధాని మోదీకి అభిమానిగా మారింది. న్యూజిలాండ్ మంత్రులు ప్రధాని మోదీకి, భారత్కు అభినందనలు తెలిపారు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం ప్రధాని మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని న్యూజిలాండ్ పేర్కొంది.
ByBhoomi
సోమవారం అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అయోధ్యకు చేరుకున్నారు. కాంజీవరం చీరకట్టి, బంగారు నగలు ధరించి, కళ్లకు అద్దాలు పెట్టి అయోధ్యలోని హనుమంతుడి ఆలయాన్ని శుభ్రం చేసింది. వచ్చేయ్ రామా వచ్చేయ్ అంటూ ఇన్ స్టాలో పోస్టు చేసింది.
Advertisment
తాజా కథనాలు