author image

Bhoomi

Winter Health Care : చలికాలంలో ఇలా స్నానం చేస్తే జ్వరం, జలుబు రాదు!
ByBhoomi

చలికాలంలో తలస్నానానికి అరగంట ముందు ఆవాల నూనెను శరీరమంతా రాసుకుని బాగా మసాజ్ చేయాలి. ఇది వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

Jio New Year Offer: జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. 24 రోజులు ఫ్రీ బెనిఫిట్స్!
ByBhoomi

జియో ప్రస్తుత రూ. 2999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌తో మీరు అదనపు వ్యాలిడిటీని పొందుతారు. వినియోగదారులు 365+24 రోజులు = 389 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో రోజువారీ 2.5GB డేటా అందుబాటులో ఉంది. 365 రోజుల వాలిడిటీ ప్రకారం, ప్లాన్ 912.5GB డేటాకు యాక్సెస్‌ను అందిస్తుంది.

IIT Kanpur : ఆరోగ్యం జాగ్రత్త అంటూనే గుండెపోటుతో ప్రొఫెసర్‌ మృతి.. కన్నీరుపెట్టిస్తోన్న చివరి మాటలు!
ByBhoomi

ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పాఠాలు చెబుతూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయారు. హుటాహుటీనా ఆసుపత్రికి తరలించగా ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఐఐటీ కాన్పూర్ లో విషాదం నెలకొంది. ప్రొఫెసర్ ఖండేకర్ చివరి మాటలు 'మీ ఆరోగ్యం జాగ్రత్త' అని చెప్పడం కంటతడి పెట్టిస్తున్నాయి.

Amrit Bharat Trains: 30 నుంచే అందుబాటులోకి అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
ByBhoomi

సమస్తిపూర్ డివిజన్‌కు చెందిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బీహార్‌లోని దానాపూర్ నుండి అయోధ్య మీదుగా న్యూఢిల్లీకి శనివారం ట్రయల్‌గా పంపారు. జనవరి 22న అయోధ్యలోని ప్రభు శ్రీరామ మందిరాన్ని శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి ముందు డిసెంబర్ 30న అయోధ్యలో నిర్మించిన ప్రభు శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.

Flipkart Winter Fest Sale : ఫ్లిప్‌కార్ట్ లో వింటర్ ఫెస్ట్ సేల్‌.. ఈ సాంసంగ్ ఫోన్ పై ఏకంగా రూ.40 వేల భారీ డిస్కౌంట్!
ByBhoomi

మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?అయితే ఫ్లిప్ కార్ట్ మీకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. శాంసంగ్, నథింగ్ ఫోన్ 2పై భారీ డిస్కౌంట్ ప్రకటి-.

Road Accidnet : కొడుకు శవం కోసం 20 రోజులుగా మార్చురీల చుట్టూ.. హైదరాబాద్ లో కన్నీటి కథ!
ByBhoomi

హైదరాబాద్ లో విషాద సంఘటన జరిగింది. అదృశ్యమైన కొడుకు 20 రోజుల తర్వాత శవంగా దొరకిన ఘటన చాదర్ ఘాట్ లో చోటుచేసుకుంది. తమ కొడుకును మరణాన్ని దాచిపెట్టిన పోలీసులు అలసత్వం చేయడం వల్లే తమ కొడుకు 18 రోజుల అనాథశవంగా పడి ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Health Tips : చలికాలంలో తలస్నానం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి..!!
ByBhoomi

చలికాలంలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యను ఎదుర్కొంటారు. తలస్నానం చేసేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు దీనికి కారణం. ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనె తగ్గిపోయి మీ స్కాల్ప్ డ్రైగా మారుతుంది.వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి.

Gold Price Updates: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే?
ByBhoomi

బంగారం ధర పెరిగింది. శుక్రవారం నిలకడగా ఉన్న పసిడి ధరలు..శనివారం ఎగబాకాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 250 వరకు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పై రూ. 230 వరకు పెరిగింది.

హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్?
ByBhoomi

హైదరాబాద్ లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్ సిటీలోనూ బేసి, సరి సంఖ్య విధానాల్లో అమల్లోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాఫిక్ విభాగం చర్చలు జరుపుతుంది.

Cyberabad : సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!!
ByBhoomi

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరిగాయన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. గతేడాది కంటే ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు