author image

B Aravind

Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి
ByB Aravind

ఇటీవల టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణ కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇటీవల పలుమార్లు అధికారులు.. ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపారు.

North Korea : అండర్‌వాటర్‌ డ్రోన్‌ను ప్రయోగించిన ఉత్తర కొరియా..
ByB Aravind

ఉత్తర కొరియ కవ్వింపు చర్యలకు పాల్పడటంలో రెచ్చిపోతోంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఓ కీలకమైన ఆయుధ వ్యవస్థను పరీక్షించి షాక్ ఇచ్చింది. సముద్రగర్భ డ్రోన్ అణుదాడి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు వీటిని నిర్వహించింది.

Telangana : పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
ByB Aravind

వరంగల్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్‌ లో మార్కులు తక్కువొచ్చాయనే కారణంతో షేక్ అర్షియ (17) అనే బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌ నగరంలోని ఓ మైనార్టీ కళాశాలలో అర్షియ ఇంటర్‌ చదవుతుంది.

Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్..
ByB Aravind

ఎర్ర సముద్రం లో నౌకలపై హౌతీ తిరుగుబాటుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై తిరుగుబాటు చేసేందుకు యెమెన్ పిలుపునిస్తోంది.

Ayodhya Ram Mandir : అయోధ్యలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులు అరెస్టు..
ByB Aravind

అయోధ్య లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుతున్నాయి. ఇప్పటికే బాలరాముడు ఆలయంలోని గర్భగుడికి చేరుకున్నారు. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ తో సహా వేలాదిమంది రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

Andhra Pradesh : దారుణం.. సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడేళ్ల బాలుడు మృతి..
ByB Aravind

విశాఖపట్నం లోని ఆనందపురం మండలం బొడ్డుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని సెప్టిక్‌ ట్యాంక్‌ లో పడి 7 ఏళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. బాలుడి కుటుంబం మధురవాడ వాంబై కాలనీలో ఉంటున్నారు.

Ayodhya Ram Mandir : అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది
ByB Aravind

యూపీ లోని అయోధ్య లో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు