author image

B Aravind

Arvind Kejriwal : కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు.. నిందితుడి అరెస్టు
ByB Aravind

Arvind Kejriwal : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల మధ్యంతర బెయిల్‌ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.

Rave Party : అది రేవ్‌పార్టీ కాదు.. నటి ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్..
ByB Aravind

Ashi Roy : బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ పై టాలీవుడ్‌ లో దుమారం రేపుతోంది. ఆ పార్టీలో పలువులు సినీనటుడు పాల్గొనడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Weather Alert : తమిళనాడులో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ByB Aravind

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు మరో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ ను జారీ చేసింది.

Telangana : ఎస్సై సెకండ్‌ సెటప్‌.. భార్య ఆందోళన
ByB Aravind

Extramarital Affair : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు భార్య మానస.. పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు.

Mallikarjun Kharge : మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
ByB Aravind

Mallikarjun Kharge : లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికార, విపక్ష పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటారని విమర్శలు గుప్పించారు.

NHAI : వాహనాదారులకు అలెర్ట్.. పెరగనున్న టోల్‌ప్లాజా ఛార్జీలు
ByB Aravind

Toll Plaza : జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజులు పెరగనున్నాయి. జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న రుసుములు పెరగనుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఇది వాయిదా పడింది.

Telangana : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..
ByB Aravind

New Ration Cards : తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

IITH : ఐఐటీహెచ్‌లో అడ్మిషన్లకు సీఎం రేవంత్ ఆమోదం
ByB Aravind

Revanth Reddy : పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ లో ఏర్పాటు చేయబోయే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IITH) సంస్థలో డిప్లోమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.

Mourning Day : రేపు సంతాప దినం ప్రకటించిన భారత్.. కారణం ఇదే
ByB Aravind

Ebrahim Raisi : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీ రైసీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 సంతాప దినం పాటించనున్నట్లు ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు