PM Modi : ప్రముఖ జ్యోతిష్యుడు రుద్ర కరణ్ పర్తాప్.. ప్రధాని మోదీ గురించి, ఇండియా - పాకిస్థాన్కు సంబంధించి పలు కీలక విషయాలను అంచనా వేశారు. 2024లో మళ్లీ మోదీ దేశ ప్రధాని అవుతారని.. 2025లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK) భారత్ లో కలుస్తుందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా జోస్యం చెప్పారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
World Health Day : ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 7న ప్రతి ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ వేడుకను నిర్వహిస్తారు.
CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు షాక్ తగిలింది. డీఆర్ఐ విధుకులకు ఆటంకం కలిగించడంతో.. ఆయనకు శనివారం రాత్రి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.
Live In Relationship : లివ్ ఇన్ రిలేషన్పై మధ్యప్రదేశ్ హైకోర్టుల సంచలన తీర్పు వెలువరించింది. పురుషుడితో చాలాకాలం పాటు జీవించిన ఒక స్త్రీ.. పెళ్లి చేసుకోకున్నా కూడా అతడి నుంచి విడిపోయినట్లైతే ఆమెకు భరణం పొందే హక్కు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.
White Hair : ఒక వయసు వచ్చాక చాలామందిలో కనిపించేవి తెల్ల వెంట్రుకలు. మరికొందరికైతే యుక్త వయసులో కూడా కొన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. తెల్లబడిపోతున్న నల్లజుట్టు ను కాపాడుకోలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు.
Congress Manifesto Reflects Muslim League - PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు.
PM Modi Impact on Lakshadweep Tourism: లక్షద్వీప్లో ప్రధాని మోదీ పర్యటించిన తర్వాత.. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగిందని అక్కడి పర్యావరణ అధికారులు తెలిపారు.
Indian Student Killed in US: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించినట్లు.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Uttam Kumar Reddy : రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని ఖతమైపోతుందని వ్యాఖ్యానించారు.
Advertisment
తాజా కథనాలు