New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ATTACK-ON-MINISTER-AMBATI-RAMABABU-.jpg)
AP: సత్తెనపల్లి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి అంబటి రాంబాబుపై దాడి జరిగింది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అంబటి రాంబాబుపై చాగంటివారిపాలెంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. గన్మెన్ల సాయంతో అంబటి తప్పించుకున్నారు.
తాజా కథనాలు