AP: కర్నూలు జిల్లాలో దారుణం..! కర్నూలు జిల్లా నాగనాతనహళ్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండమ్మ, కల్లుబావి కాలనీకి చెందిన పురుషోత్తం రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. By Jyoshna Sappogula 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kurnool: కర్నూలు జిల్లా నాగనాతనహళ్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండమ్మ, కల్లుబావి కాలనీకి చెందిన పురుషోత్తం రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు గల కారణం అక్రమ సంబంధమా లేక భూ వివాదమా అనేది తెలియాల్సి ఉంది. #kurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి