ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో గత కొన్నాళ్లుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకుడి కంటే కరుణ అవసమన్నారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. జాతికలహాలతో అడ్డుకుడుకుతున్న రాష్ట్రంలో రాహుల్ పర్యటన గురించి ప్రస్తావించారు. ఇదంతా కేవలం మీడియా ప్రచారం మాత్రమే అంటూ కొట్టిపారేశారు. మణిపూర్ పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తున్నాయన్న హిమంత బిశ్వ శర్మ…రాహుల్ వంటి నాయకుల పర్యటన వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు ఉండవన్నారు.
పూర్తిగా చదవండి..అదంతా మీడియా ప్రచారం…రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం సీరియస్..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సీరియస్ అయ్యారు. రాహుల్ పర్యటన గురించి మీడియా ప్రచారం చేస్తుందంటూ కొట్టిపారేశారు. మణిపూర్ అల్లర్ల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించవద్దని హెచ్చరించారు. మణిపూర్ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తాయని..రాహుల్ వంటి నాయకుల వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు ఉండవన్నారు.
Translate this News: