ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై దాడులు తగ్గడం లేదు. దేశంలో ఏదోచోట వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అత్యంత పాశవికంగా ఆడవారిపై జరుగుతున్న దారుణాలకు హద్దే ఉండటం లేదు. తాజాగా ఎలూరులో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. మంగళవారం రాత్రి సమయంలో జరిగిన ఈ దాడితో ఎలూరు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పూర్తిగా చదవండి..మహిళపై యాసిడ్ ఎటాక్
Translate this News: