జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టుల ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఇద్దరు చొరబాటుదారులను జవాన్లు హతమార్చారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు , భారత ఆర్మీ ఆపరేషన్ బహదూర్ ప్రారంభించింది. ఆ ప్రాంతంలో సైన్యం, పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..ఎల్ఓసీ వెంట టెర్రరిస్టులు..ఇద్దరిని మట్టుబెట్టిన సైన్యం..!!
జమ్మూకశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అంతేకాదు ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత ఆర్మీ మట్టుబెట్టాయి.
Translate this News: