తెలంగాణ సీఎం రేవంత్ తో షర్మిల భేటీ! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరుకావాలని రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించారు. By Nikhil 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update Follow Us షేర్ చేయండి Your browser does not support the video tag. #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు AdvertismentAdvertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి