వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన లలితా జ్యువెలర్స్ ఎండీ

ఏపీలోని వరద బాధితుల సహాయార్ధం లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఈరోజు సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను అభినందించారు.

New Update
వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన లలితా జ్యువెలర్స్ ఎండీ
Advertisment
తాజా కథనాలు