Ayyannapatrudu: సామాన్యుడిలా సభాపతి..! ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో సామాన్య ప్రయాణికుడిలా కనిపించారు. రైలులో విజయవాడ వెళ్లేందుకు సతీమణితో కలిసి తుని స్టేషన్కు వెళ్లారు. ఆయనతో సెల్ఫీలు దిగిన ప్రయాణికులు ఎలాంటి ఆడంబరాలు లేకపోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 24 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kakinada: కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో సామాన్య ప్రయాణికుడిలా కనిపించారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. రైలులో విజయవాడ వెళ్లేందుకు సతీమణితో తుని రైల్వే స్టేషన్కు వెళ్లారు. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సెల్ఫీలు దిగారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా రైలెక్కిన అయ్యన్నపాత్రుడిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలోనూ తన భార్యతో కలిసి తుని రైల్వే స్టేషన్ నుంచి ఇలాగే ప్రయాణించడం విశేషం. #tuni-railway-station #ap-speaker-ayyannapathrudu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి