New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-Minister-Narayana-.jpg)
తాజా కథనాలు
అమరావతి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు సంబంధించినదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో పాటు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆర్టీవీకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.