New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/AP-Home-Minister-Anitha-.jpg)
సింహాద్రి అప్పన్న స్వామిని ఏపీ హోంమంత్రి అనిత ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. అధికారులు ఆలయ మర్యాదలతో హోం మంత్రికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.