జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పలు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఎన్నికలు ముగిసే వరకు జమ చేయవద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. ఈ నెల 14 వరకు నగదు జమ చేయవద్దని తెలిపింది. పలు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈమేరకు ఈసీ అనుమతి కోరింది. అయితే.. ఈసీ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయినా.. కోర్టు కూడా అనుమతించకపోవడంతో వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లైంది.
పూర్తిగా చదవండి..Big Breaking: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్
జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పలు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఎన్నికలు ముగిసే వరకు జమ చేయవద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. ఈ నెల 14 వరకు నగదు జమ చేయవద్దని స్పష్టం చేసింది.
Translate this News: